పోస్టల్ శాఖలో ప్రమాద బీమా ప్రజలకు దీమా
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: అతి తక్కువ ప్రీమియంతో 10 లక్షల ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలో పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీ, బీమా పాలసీలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్ట్ ఆఫీస్ లోను…
