పోలింగ్ కేంద్రాలను సందర్శించిన గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఉన్నా మానవ వనరుల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సందర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలన మీద ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరo ఇక్కడ ఆలోచన చేయాలసిన అవసరం అన్నారు. సీఎం కేసీఆర్…
