పేద వైశ్యులను ఆదుకోవడానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: వైశ్యులందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదకి తీసుకురావడమే అంతర్జాతీయ వైశ్య4 ఫెడరేషన్ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ఆదివారం ముషీరాబాద్ వాసవి హాస్టల్లో నూతన సంవత్సర అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం…
