Tag పేదింటి బిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

పేదింటి బిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ రావికంటి చెంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో పేదింటి బిడ్డ ధ్యాప నర్సింలు సుశీల కూతురు కళ్యాణి వివాహానికి పుస్తె మట్టెలు అందించి ఆశీర్వదిoచారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నీరుపేద పేద ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని, గ్రామ ప్రజలకు మరిన్ని సేవలు…