పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి

పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించాడమే లక్ష్యం -ఇబ్రహీంపట్నం ఎమెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 29 : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు…
