పటేల్ గూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తా
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 3 : పటేల్ కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ తెలిపారు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న…
