ప్రమాదకర స్థాయికి యమునా నది
దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటిని ముంచిన వద నీరు వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…
