Tag నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు

నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పునరాలోచించాలని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రజక సంఘం నేతలు చిట్కుల్ గ్రామంలో నీలం మధు ఏర్పాటుచేసిన ఐలమ్మ కాంస్య విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి  పూలమల వేసి సమావేశం ప్రారంభించారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ బాలాజీ…