నీట మునిగిన నందన్ రతన్ ప్రైడ్ కాలనీ
పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 31: గత మూడు సంవత్సరాలుగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో చిన్నపాటి వర్షానికి చెరువులు పొంగి ఇల్లు అన్ని నీట మునుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. సోమవారం గోదావరి అంజిరెడ్డి నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా…
