నిరుద్యోగులు మేల్కొనాలి కేసీఆర్ ను గద్దె దించాలి
షాద్నగర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 25: రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి లింగం స్వేరో ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది, షాద్నగర్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…
