నా భూమి-నా దేశం
షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01:“నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి” రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పిడికెడు మట్టి సేకరించి అమరవీరులను స్మరించుకుంటూ ఢిల్లీలో అమృత వాటిక నిర్మించాలని తలపించారు. ఇందులో…
