దేశసేవకు పునరంకితం కావాలి: సీపీ డిఎస్ చౌహన్
ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని రాచకొండ సి.పి. డి ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరడ్ మెట్ లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో…
