దుర్గామాతను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: జగదేవపూర్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో దుర్గ యుత్, గ్రామ పెద్దల ఆశీస్సుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధి గా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశి రెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర బిసి రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు హాజరైనారు.…
