దీవి శరన్నవరాత్రి ఉత్సవాలకు చేయూత
తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ రూ. 35 వేల అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తుల్జా భవాని మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఆలయ కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ మంగళవారం…
