దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం పోరాడాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : భారత రాజ్యాంగం కల్పించిన దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసి సాధించుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. దివ్యాంగుల సాధనకై గాంధీ జయంతి రోజు రాష్ట్ర దివ్యాంగుల సంఘాలు ముఖ్య నాయకులు గంగారాం మౌన దీక్ష చేశారు. ఆయన…
