తోకల నారాయణకు నివాళులర్పించిన ఆచారి
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తోకల నారాయణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి నారాయణ భార్య పద్మమ్మ, కుమారులు శ్రీనివాస్, అశోక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, మేదరి…
