Tag తెలుగు వార్తలు

అకాల వర్షాలతో అంతా అతలాకుతలం

తీవ్ర పంట నష్టం…దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ప్రభుత్వం అప్రమత్తం….ముందస్తు చర్యలకు అధికారులకు హెచ్చరిక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ చర్యలకు ఆదేశం హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం నిర్మల్‌ ‌జిల్లాలో పిడుగుపాటుతో మేకల కాపరి, పదుల సంఖ్యలో మేకలు మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన…

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్‌ ‌నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర…

‌ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌కు ప్రధాని మోదీ నివాళి

ఆయనతో అనుబంధం ప్రత్యేకమని వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అ‌గ్రనేత ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ (95) ‌భౌతికదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు.  ఢిల్లీ నుంచి చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాని ఆయనకు  నివాళులర్పించారు.  ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌మృతి…

ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ప్రజా చైతన్య వాణి

‘‌మన్‌ ‌కీ బాత్‌’ ఆరోగ్యం మరి యు అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన పౌరులు మాత్రమే దేశం యొక్క మొత్తం వృద్ధికి దోహదపడగలరు. ప్రధా నమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ ఆదర్శానికి కట్టుబడి ఉంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను భవిష్యత్తుకు అనుకూలంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రధాన…

ప్రైవేట్‌ ‌విశ్వ విద్యాలయాలు అవసరమా ?

ఉన్నత విద్యలో తెలంగాణా రాష్ట్ర నిష్పత్తి తగ్గుదల తరుణంలో… రాష్ట్ర ఆవిర్భావం తరువాత  ఉన్నత విద్య స్థితి గతులను పరిశీలించడమే  ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE విడుదల చేసిన ఆల్‌ ఇం‌డియా సర్వే ఆన్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ AISHE నివేదికల తో  తెలంగాణలో ఉన్నత విద్య  మొత్తం స్థితిని…

‘మత విద్వేషాలకు చోటు లేదు’

పరమత సహనం విరాజిల్లిన నేల పై… క్రీ.శ మొదటి శతాబ్దానికి ముందే భారతదేశం మిశ్రమ సంస్కృతి కలిగి ఉంది.గౌతమ బుద్దుని బోధనలు,సహానం,సూఫీ విలువలు,ఇబాదత్ ఖనా,భక్తి ఉద్యమంలోని ఉదాత్త భావాలు ఆనాటి వ్యక్తుల ఆలోచనలు భారతదేశ  వైవిధ్యతను తెలియజేస్తాయి.స్వామి వివేకానంద,మౌలానా ఆజాద్,ఆల్తాఫ్  హుస్సేన్ అలీ లు ఈ దేశాన్ని,మిశ్రమ సంస్కృతి గల దేశం గా తెలియజేసారు. ఆనాటి…

తెలంగాణలో ఒక మైలురాయి ‘బలగం’

: పీఆర్‌ఐస్‌ఐ ‌వెబినార్‌ ‌లో వక్తల ప్రశంస అస్థిత్వ పోరాటం, బలిదానాల ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ‘బలగం’ సినిమా  ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని  ప్రముఖ దర్శకుడు  బి. నరసింగరావు, మేధావులు, విశ్లేషకులు కొనియాడారు. సెక్స్, ‌హింస, నమ్మశక్యం కాని స్టంట్ల జోలికి పోకుండా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, పల్లెల సౌందర్యాలకు, నిజ…

డార్విన్‌ ‌సిద్ధ్దాంతం తొలగింపు మూఢత్వానికి పునాది

‘‘ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా ఆనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తాలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిషం అమలు చేయాలని, బెనారస్‌ ‌విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం,ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.’’ ఒకనాడు గురజాడ మతములన్ని మాసిపోవును జ్ఞానమొక్కటే గెలిచి నిలుచును అన్నాడు ఆ మాట…

వివేకా హత్యలో తన పేరు జోడించడం సిగ్గుచేటు

సిబిఐ విచారణ కోరిన వారే..ఇప్పుడు వద్దంటున్నారు సిఎం జగన్‌కు వ్యవహారమంతా తెలుసు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి న్యూదిల్లీ,ఏప్రిల్‌25 : ‌వైఎస్‌ ‌వివేకానందరెడ్డి వివేకా హత్యలో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గు చేటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.…