Tag తెలుగు వార్తలు

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.

అధికారంలోకి వొచ్చాక వాళ్ల కరెంట్‌ ‌బంద్‌ ‌చేస్తాం డబ్బా ఇండ్లు వొద్దన్న కెసిఆర్‌ ‌నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియ్యలేదు వర్ధన్నపేట నియోజకవర్గం ప్రచారంలో పిపిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌ప్రచారంలో రేవంత్‌ ‌రెడ్డి వర్థన్నపేట/స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌తెలంగాణా ప్రజలు…

హరిత షాపింగ్‌తో పర్యావరణ పరిరక్షణ!

అంతర్జాల ఆవిష్కరణతో భూమి కుగ్రామంగా మారింది. క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఆర్డర్స్‌, పండుగ డిస్కౌంట్స్‌, ఆకర్షణీయ ఆఫర్లు, ఒకటి కొంటే రెండు ఉచితాలు లాంటి వ్యాపార జిమ్మిక్కులతో అనాలోచిత వినియోగదారులు తెలియకుండానే పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా బండెడు అవసర/అనవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తూ…

ఉద్యమాలకు నిజమైన చిరునామా కాళోజీ !!

ఏమి నేర్చుకోవాలన్నా ప్రజల దగ్గరకు పోవాలి అని సామెత. దీన్ని అక్షరాల ఆచరించి ప్రజలకోసం కాలంత ోగలంతో కదం తొక్క పనిచేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సుఖపడడానికి బతుకుతారు కొందరు, బతకటానికి కష్టపడతారు మరికొందరు, ఇతరులకోసం బతుకు పోరాటం చేసేవారు మిగిలిన వారు. ఈ మిగిలిన వారి జాబితాను తయారు చేస్తే బహుశా కాళోజీ మొదటి…

జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…

‌మట్టికిచ్చిన మాట కోసం తెలంగాణ పార్టీ గెలవాలె..!

తెలంగాణ సాధించి తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చింతమడక బిడ్డ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అం‌దించిన సుపరిపాలన పై తెలంగాణ సమాజం తీర్పు ఇవ్వడానికి సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది.అధికారంలో ఉండి ప్రజా ఆశీర్వాద సభలో తన పరిపాలనపై ప్రజల తీర్పు కోరడం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేదు.అటువంటిది మొదటి సారిగా…

కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం

దోచుకున్న లక్ష కోట్ల డబ్బులు ప్రజల ఖాతాల్లో వేస్తాం తెలంగాణ సంపద దోపిడికి గురవుతుంది పోటీ దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య   కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం రూ .500 కే వంటగ్యాస్‌ ‌సిలిండర్‌ ఏఐసిసి నాయకుడు రాహుల్‌ ‌గాంధీ కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌ ‌వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలించిన…

దిల్లీ గులామ్‌లను నమ్మొద్దు

బిజెపి, కాంగ్రెస్‌కు బాస్‌ ‌దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్‌ ‌మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, ‌ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా ప్రధాని మోదీకి ప్రవేట్‌ ‌పిచ్చి పట్టింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే  లేదు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…

కొందరికి ఈ ఎన్నికలు ప్రత్యేకం

 ‌తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని…