Tag తెలుగు వార్తలు

జూన్‌-‌సెప్టెంబర్‌ ‌మధ్య వర్షపాతం అంచనా కంటే ఎక్కువే

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో అంచనాల్లో సవరణ ఐఎండి వెల్లడి రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వార్షాలు: వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : ఈసారి జూన్‌-‌సెప్టెంబర్‌ ‌నెలల మధ్య సగటు వర్షపాతం భారత వాతావరణ శాఖ అంచనా కంటే 3 శాతం వరకు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండి…

మోడీ రాకతో అభివృద్ధి పరుగులు తీస్తుంది కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన కింద 10కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ను తెలంగాణకు కేసీఆర్‌ ‌రానివ్వట్లేదని విమర్శించారు. ‘చేపల, పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నం…

మంత్రి హరీష్‌రావు చొరవతో రూ.25లక్షలతో.. మహాత్మా…. మహాద్బుతం…

అహింసా మూర్తికి… ఆత్మీయతతో… సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్‌ ‌సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్‌…

దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

సిద్ధిపేట జిల్లా వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి వానా కాలం సాగు సన్నాహాక సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌,‌ప్రజాతంత్ర,మే 31 : వ్యవసాయ రంగంలో సిద్ధిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో…

కమ్యూనిటీ రేడియో ..!

సమాజానికి అవసరమైన ప్రోగ్రామింగ్‌ ‌ద్వారా సానుకూల మార్పునకు మద్దతు చిన్నది ఏదైనా అందంగా ఉంటుందని నానుడి. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో కథ ఈ నానుడికి సరిగ్గా సరిపోతుంది. కమ్యూనిటీ రేడియో శక్తి అంతా సానుకూల సామాజిక లక్ష్యాల దిశగా సమాజాన్ని ప్రభావితం చేయడం, సానుకూల మార్పు ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది.ఇప్సోస్‌ ‌కోసం బిల్‌…

సివిల్స్‌లో ముగ్గురు టాపర్లు అమ్మాయిలే

తొలి ర్యాంక్‌ ‌సాధించిన శృతిశర్మ తెలుగువారికీ పలు ర్యాంకులు న్యూ దిల్లీ, మే 30 : సివిల్స్ ‌సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. ముగ్గురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. సివిల్స్ ‌సర్వీసెస్‌-2021 ‌ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని యూపీఎస్సీ బోర్డు ఎంపిక చేసింది.…

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు చేయూత

కేంద్ర ప్రభుత్వం భరోసా ‘పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌’‌కు ప్రధాని మోదీ శ్రీకారం పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం కొరోనాతో అనాథలైన పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని 2014కి ముందు అన్నీ కుంభకోణాలేనంటూ కాంగ్రెస్‌పై విమర్శ న్యూ దిల్లీ, మే 30 : అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు..ఆప్యాయత, వాళ్లు…

వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది..!

జర్నలిస్టులు..కలం సైనికులు.. కొరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.. : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు.. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత…

ఉపాధ్యాయుల సర్వీసుల ఏకీకృతానికి ఇదే మంచి అదను!

“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్‌ ‌రూల్స్ ‌సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి.  సరళతరమైన సర్వీస్‌ ‌రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్‌ ‌క్యాడరైజేషన్‌లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి…