Tag తెలుగు వార్తలు

బెట్టింగ్‌, ‌సామాజిక మాధ్యమాలకు బానిసలుగా యువత

నేడు యువత సామాజిక మాధ్యమాల బారిన పడి విలువయిన తమ భవిష్యత్‌ని సర్వ నాశనం చేసుకుంటూ వున్నారు. కొంత మందికి క్రికెట్‌ అం‌టే పిచ్చి. స్నేహితులతో కలిసి ఐపీఎల్‌లో ప్రతి క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌తిలకించిన తర్వాత సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌యాప్‌లోకి ప్రవేశించి పందాలు కట్టడం ప్రారంభించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తూ వున్నాయి. ఆరంభంలో నగదు…

దేశ సరిహద్దు కంచెలే మన త్రివిధ రక్షణ దళాలు

నేడు ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ 1971 ఇం‌డో-పాక్‌ ‌యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్‌ ‌యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్‌ ‌గ్లేసియర్‌ ‌ప్రాంతంలోని కార్గిల్‌-‌డ్రాస్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్‌లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్‌ ‌కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో…

రైతు బంధు పథకం ..దేశానికే ఆదర్శం…

ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబంధు పథకం ద్వారా రూ.58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది. ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ….నేడు అభ్యుదయ పథంలో దేశంలోనే అగ్రపధాన, అభివృద్ధి రాష్ట్రంగా అవతరించింది. రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ.58,102 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో రైతు…

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ ‌తమిళి సై మరో మారు విమర్శ

ప్రోటోకాల్‌ ‌పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్‌ ‌వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మధ్య కోల్డ్ ‌వార్‌ ‌కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్‌ ‌తమిళిసై..తెలంగాణ…

సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తం

డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌విజృంభించకుండా చర్యలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సంబంధిత అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం కొరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్‌ ‌డోస్‌ ‌వేయించుకోవాలని ప్రజలకు సూచన సీజనల్‌ ‌వ్యాధులపై మంత్రులు, అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25…

భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రమాణం చేయించిన సిజెఐ జస్టిస్‌ ‌న్‌వి రమణ తొలిసారిగా అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోడీ, నడ్డా తదితరులు ప్రమాణానికి ముందు రాజ్‌ఘాట్‌లో గాంధీకి ముర్ము నివాళి తన ఎన్నిక సామాన్యులకు దక్కిన గౌరవంగా ముర్ము వెల్లడి అరుదైన ఘనత దక్కించుకున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ న్యూ దిల్లీ, జూలై…

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…