Tag తెలుగు వార్తలు

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ…

నేడు ఓయూ స్నాతకోత్సవం

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణకు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం హైదరాబాద్‌,అగస్టు4 : ఓయూ 82వ కాన్వొకేషన్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్‌కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్‌ ‌తమిళసై హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్‌ ‌లో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్నారు. ఓయూ…

దళిత జర్నలిస్టులకు దశల వారీగా దళిత బంధు: మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్‌ ‌కలిగి ఉన్న ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వెల్లడించారు.దళిత్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టు వెల్ఫేర్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్‌ ‌జర్నలిస్ట్ ‌శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా…

‌ప్రణాళిక ప్రకారమే అడుగులు..

మునుగోడు గెలుపు రానున్న శాసనసభ ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్‌గా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నిక సెమీ ఫైనల్‌ అవుతుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఖాలీ తో ఉప ఎన్నిక అనివార్యమన్నది తెలిసిందే. ఈ పరిస్థితిని కల్పించే విషయంలో బిజెపి పక్కా…

సంకల్ప బలానికి ప్రతీక… కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ ‌వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్ ‌ఫ్రీ హైదరాబాద్‌ ‌కోసం కృషి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా రాష్ట్రం కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : హైదరాబాద్‌ ‌నడిబొడ్డున పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నెలకొల్పడం…

మునుగోడే కాదు.. మరో 10, 12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీమ్‌ ‌బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజా సమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర మూడోరోజు పాదయాత్ర ప్రారంభంలో బండి సంచలన వ్యాఖ్యలు వర్షం పడుతున్నా యాత్ర కొనసాగించిన బండి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఒక్క మునుగోడులోనే కాదు..పలు నియోజకవర్గాల్లో త్వరలోనే…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ‌దేశవ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికంగా రికార్డు సంఖ్యలో పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ…

ఐఐటిల్లో టీచింగ్‌ ‌స్టాఫ్‌ ‌కొరత

మసక బారుతున్న సంస్థల ప్రతిభ 23 ఐఐటిల్లో 4596 టీంచింగ్‌ ‌పోస్టులు ఖాలీ వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో టీచింగ్‌ ‌పోస్టులు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యుత్తమ విద్యనందించి ఎంతోమందిని ఉన్నంతంగా తీర్చిదిద్దాల్సిన విద్యాసౌధాలు.. అధ్యాపకుల లేమితో క్రమంగా మసకబారుతున్నాయి. టీచింగ్‌…

ఆమె ఎన్నో…

ఆమె దాగేకొద్ది ఆ పరిచయానికి రుచెక్కువ. గొంతు దూరమయ్యేకొద్ది ఆ మాటలకు మత్తు ఎక్కువ. ఆమెలో మునిగేకొద్దీ ఆ లోతుకు దాహమెక్కువ. కాలం గడిచేకొద్దు ఆ జ్ఞాపకాలకు జీవమెక్కువ. ఆమెను చెప్పుకునేటప్పుడు మనసుకు వేగమెక్కువ తప్పుకుపోయేటప్పుడు ఆ బంధానికి భారమెక్కువ. ఆమెకు పంచేటపుడు భావాలకు భాధ్యతేక్కువ. పక్కనేఉన్నప్పుడు ఆ రోజంతా తీపెక్కువ. ఆమెను వ్రాసుకునేటప్పుడు కవితకు…