Tag #తెలంగాణ #Telangana #TelanganaNews #RainAlerts #GodavariRiver #Bhadrachalam

భద్రాచలంలో గోదావరి పరవళ్ళు . 

  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ –  *అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు  భద్రాచలం, ప్రజాతంత్ర , ఆగస్ట్ 20:గోదావరి నదిలో నీటి మట్టం 44 అడుగులకు పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వొచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల…