తెలంగాణ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న రోహన్ ఆర్య
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : హైదరాబాద్ లోని గేమ్ పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ లో రోహన్ ఆర్య గోండి, ఆర్యా ద్వివేది జంట పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన నెం.1 ప్లేయర్ రోహన్ 11-1, 11-0, 11-1తో కరణ్…
