తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ఆటో షోరూమ్స్, ఆటోడీలర్లు తెలంగాణలో వివిధ జిల్లాలలో ఆటో డీలర్స్ ఆయా షోరూముల్లో ఆటోలను బ్లాక్ చేసి హైదరాబాదులో ఉన్న షో ద్వారా అమ్మకాలు చేస్తున్నారని తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ కన్వీనర్ ఎస్.దయానంద్, కో-కన్వీనర్ రుద్రాక్ష మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రవాణా…
