Tag తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు

తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : దళిత బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దళిత బహుజన పార్టీ(డిబిపి) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి చెక్క శ్యామ్ ఎన్నికల ప్రచారం కరపత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ మతతత్వ, కుల దురహంకార,…