తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 18: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్ పేట్ పాత గ్రామము శివ శంకర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పతకాలపై ప్రజలకు…
