జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ అన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణ పర్యాటక కేంద్ర నోడల్ ఏజెన్సీ సెప్టెంబర్ లో జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేటలోని చంద్లాపూర్ గ్రామాలను ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామాలుగా గుర్తించిన…
