Tag జర్నలిస్ట్ కృష్ణారావు మృతి తీరని లోటు

జర్నలిస్ట్ కృష్ణారావు మృతి తీరని లోటు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : సుప్రసిద్ధ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సి.హెచ్.వి.ఏం.కృష్ణారావు మృతి మీడియా రంగానికే కాకుండా సమాజానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియు డబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులునగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు గురువారం…