చర్చలు జరగలేదు.. సమ్మె ఆపేదిలేదు : సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంచాల మండల కేంద్రంలో సమ్మె 17వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేడు మంత్రితో ఎలాంటి చర్చలు జరగలేదని,సమ్మె ఆపేదిలేదని అన్నారు.పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతి కార్మిక సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచినట్లే పిలిచి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అమెరికాకు…
