Tag గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న

గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : కందుకూరు మండలంలో మంత్రి సబితా రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ చేసిన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సబితా రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒక్కోరకంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.సబితా…