Tag గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచార జోరు

గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచార జోరు 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: కెసిఆర్ పరిపాలన మోసపూరితమైనదాని తెలుసుకొని బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పామేనా బీమ్ భరత్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ప్రజలకు ఏం చేసింది లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి పది సంవత్సరాలు పాలించింది బిఆర్ఎస్ పార్టీ కాని ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి…