గణనాథునికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు మండపాల్లో ప్రతిష్టించిన గణనాథులను సందర్శించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు…
