గడప గడపకు జోరందుకున్న ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 23 : కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామంలో మండల యూత్ అధ్యక్షులు దంతోజి నర్సింహాచారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది.గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గం లో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కచ్చితంగా ఆరు గ్యారెంటీ పథకాలతో మహిళలు వృద్ధులు పలు…
