కాంగ్రెస్ లో చేరిన సదాశివ పేట మాజీ మున్సిపల్ ఛైర్మన్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సదాశివ పేట మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు పట్నం విజయలక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి జగ్గారెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్ఛగా సేవ చేయొచ్చు అని,…
