కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్, అక్టోబర్ 27 : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని.. గతంలో పాలించిన కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దని..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలు చూసి మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,దేవునిఎర్రవల్లి…
