కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్18: షాద్నగర్ నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్నగర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నాయకులు , కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ…
