కట్ట మైసమ్మ అమ్మ వారికి సబితారెడ్డి ప్రత్యేక పూజలు ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. గురువారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కట్ట మైసమ్మ అమ్మ వారిని దర్శించుకొని,…
