Tag ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణరెడ్డి దంపతులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవితో కలిసి 36వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 30 :  పౌరులు తమను ఎవరు పరిపాలించాలో వారు ఎలా పరిపాలించబడాలో తెలుపడానికి వీలు కల్పిస్తుందన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం  కాప్ర లోని   విజయ హై స్కూల్  కుటుంబ సభ్యుల తో కలిసి  బండారి…

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మహేందర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రోహిత్ రెడ్డి మనోహర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మచిలీపట్నం మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి,. కూతురు మనిషా రెడ్డిల…

ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని…