ఏకమవుతున్న సబ్బండ వర్గాలు
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీసీ నేత, రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబండ వర్గాలు ఏకమవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మదుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు, యువత గొంతేత్తుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీలం మదుకు మద్దతుగా…
