Tag ఎస్సీసెల్ మండల అధ్యక్షునికి పితృ వియోగం

ఎస్సీసెల్ మండల అధ్యక్షునికి పితృ వియోగం

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 26 : కందుకూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ రాచులూరు గ్రామానికి చెందిన గుయ్యని సామయ్య తండ్రి గుయ్యని మల్లయ్య పరమపదించారని తెలిసి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు మాజీమంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం గుయ్యని మల్లయ్య పార్థీవదేహానికి పూలమాలవేసి నివాలులరించారు.సామయ్య కుటుంభానికి మనోదైర్యాన్ని కల్పిచండం జరిగింది.ఈ సందర్బంగా కందుకూరు…