ఉప్పల్ ఈదమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి దయ వల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్ మహంకాళి అమ్మవారి టెంపుల్ , ఈదమ్మ గుడి ధర్మకర్త నర్సింగ్ రావు ఆహ్వానం మేరకు ఈదమ్మ…
