ఉద్యమకారులను మరిచి ఉద్యమ ద్రోహులకు పదవులా
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: నాడు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను మరిచి ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన ద్రోహులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పదవులను అంటగడుతుందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ …దాదాపు వెయ్యి రోజులకు పైగా సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్…
