ఈనెల 6న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక అర్చన
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : అధికమాసం సందర్భంగా ఈనెల 6వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కమలం పూలతో అర్చన కార్యక్రమం హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య…
