ఈనెల 18న ప్రారంభం కానున్న పిరమిడ్ ఐపీవో
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18 న ప్రారంభంకానుందని ఆ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 22 న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ.151-166 కాగా తద్వారా రూ.153 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోందన్నారు. ఇష్యూలో…
