Tag ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈసీ శేఖర్ గౌడ్

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈసీ శేఖర్ గౌడ్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ సోమవారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పట్నం ప్రజలకు సేవ చేసేందుకు గాను పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం,ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు…