ఇంధన పొదుపులో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు బంగారు పతకం

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ఇందన పొదుపులో 2022-23 సంవత్సరానికి మహేశ్వరం అర్జీసీ డిపోకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి దక్కింది.ఈసందర్భంగా బుధవారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఇంధన పొదుపు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతిలో భాగంగా బంగారు పతకాన్ని ఇండియన్…
