ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

హిమాయత్నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : సనాతాన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు టీటీడీ పాలకమండలి కట్టుబడి పనిచేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ బి.కరుణాకర్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డి.వి.ఆర్.కె.ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై…
