ఆరు నూరైనా మహేశ్వరంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

కందుకూరు ,ప్రజాతంత్ర,అక్టోబర్ 19: బిఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆరు నూరైనా మహేశ్వరంలో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అని కందుకూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కటికపల్లి, గూడూరు తదితర గ్రామాల్లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్య గ్యారెంటీ…
