Tag అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు

అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరిస్తున్న దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి, బొంబాయి కాలనీలలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన…