అరాచక పాలనకు చమరగీతం పాడండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రధానమంత్రి మోదీ ఇచ్చే పైసలతో రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు, ఆసుపత్రులు కట్టారని, నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అరాచక పాలనకు చమరగీతం పాడి, ప్రజలంతా…
